ఏపీ భవన్ గా మారిన ఢిల్లీలోని ప్రాంతాన్ని తమకు తిరిగి ఇచ్చి వేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. ఈ మేరకు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. ఆ స్థలాన్ని తమకు అప్పగిస్తే, తాము తెలంగాణ భవన్ ను నిర్మించుకుంటామని లేఖలో పేర్కొన్నారు.