October

భద్రత లేని అసంఘటిత కార్మికులు - సంక్షేమ నిధులను దారి మళ్లించిన సర్కారు

బిజెపి అనుసరిస్తోన్న తప్పుడు విధానాల వల్ల దేశంలో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడుతుందని, దానిని రాష్ట్ర ప్రభుత్వం సమర్ధిస్తుందని, ఇదే జరిగితే దేశ ప్రజలు దివాలా తీస్తారని, ఆర్ధిక భారాలతో విలవిల్లాడుతారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్రంలో, దేశంలో అసమానతలు లేనటువంటి అభివృద్ధి సాధించాలన్న నినాదంతో ప్రజలను సమీకరించాలని సిపిఎం భావించిందని, ఆ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి..

ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడేవారిని, ప్రజా సమస్యలపై ఆందోళన చేసే వారిని సంఘ వ్యతిరేక శక్తులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అభివర్ణించడం సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు తీవ్రంగా ఖండిరచారు. ఈ మేరకు పార్టీ అభిప్రాయాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

పోలీసు శాఖలో అవినీతిపై చర్యలు తీసుకోవాలి.. సిపిఐ(యం)

పోలీసు శాఖలో 36.53 కోట్ల అవినీతి, అధికారులకు, రాజకీయ నాయకులకు మధ్య అక్రమ అనుబంధాన్ని తెలియజేస్తున్నది. అవినీతిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నది.

ఈ చలానాల పేరుతో ఆటో డ్రైవర్లు, వాహన వినియోగదార్ల ముక్కుపిండి, వేదింపులకు గురిచేసి వసూలు చేసిన మొత్తం అవినీతిపాలు కావడం గర్హనీయం. ప్రభుత్వం ఇప్పటికైనా చలానా వేదింపులు ఆపాలి.

పండ్లతోటల రైతుల సమస్యలపై రాష్ట్ర సదస్సు

పండ్ల తోటల రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ప్రోత్సాహమూ అందించకుండా అత్యంత నిర్లక్ష్య ధోరణిని అవలంభిస్తున్నాయని రైతు సంఘం నాయకులు అన్నారు. పండ్ల తోటల రైతుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా తాడిపత్రిలో గురువారం రాష్ట్ర సదస్సు జరిగింది. పండ్ల తోటల రైతు సంఘం జిల్లా అధ్యక్షులు శివారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎపి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ప్రభాకర్‌ రెడ్డి, రైతు సంఘం రాష్ట్ర నాయకులు వి.రాంభూపాల్‌ ముఖ్య అతిథులుగా పాల్గని మాట్లాడారు.

కార్పొరేట్ల కోసమే విద్యుత్‌ సంస్కరణలు- సిపిఎం రాష్ట్ర సదస్సు

- డేటా సేకరణ కోసమే స్మార్ట్‌ మీటర్లు
- ప్రీపెయిడ్‌తో వ్యవసాయ పంపుసెట్లకు ఆటంకం

మైనార్టీలపై పెరిగిన దాడులు- రాష్ట్ర మైనార్టీ సదస్సులో మధు, గఫూర్‌

 

- రాజకీయ పార్టీలు బిజెపి వైపా? ప్రజాస్వామ్యం వైపో తేల్చుకోవాల

దళిత సమస్యల పరిష్కారానికై, ప్రత్యామ్నాయ విధానాలకై కాకినాడలో సిపిఎం రాష్ట్ర సదస్సు..

Pages

Subscribe to RSS - October