భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్ధం/ప్రసారార్ధం :
విజయవాడ,
తేది : 14 ఏప్రిల్, 2024.
కాంగ్రెస్, సిపిఐ లతో సీట్ల సర్దుబాటులో భాగంగా పోటీ చేస్తున్న నంద్యాల జిల్లా పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గం నుండి సిపిఐ(యం) అభ్యర్థిగా కా॥గౌస్ దేశాయ్ ని నిర్ణయించడమైనది.
నియోజకవర్గం అభ్యర్ధి పేరు
పాణ్యం డి.గౌస్ దేశాయ్
(వి.శ్రీనివాసరావు)
రాష్ట్ర కార్యదర్శి