ముఖ్యమంత్రిపై దాడిని ఖండిస్తున్నాం..

విజయవాడలో శనివారం రాత్రి ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై రాయి విసిరిన ఘటనను ఖండిస్తున్నాం. దానిపై సమగ్ర విచారణ జరిపి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము.