రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ, ఆ పార్టీతో జతకట్టిన టీడీపీ- జనసేన కూటమికి, నిరంకుశ వైసీపీకి వ్యతిరేకంగా విజయవాడలో సిపిఎం - సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర సదస్సులో వివిధ పార్టీల నాయకులు