ఆగస్టు 20 - 26తేదీలలో పార్టీ కేంద్ర కమిటి ప్రజా సమస్యలపై నిరసన
Event details
ఆగస్టు 20 - 26తేదీలలో పార్టీ కేంద్ర కమిటి ప్రజా సమస్యలపై నిరసన
Date & time
2020-08-26 00:00:00
Venue
విజయవాడ BRTS రోడ్డు ఆఫీసు వద్ద పార్టీ రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో ధర్నా జరుగుతుంది.
Open to
Cost
Categories
Description
Event contact
Name
Email
Phone
Organisation
సిపిఎం
Organisation Details
ఆగస్టు 20 - 26తేదీలలో పార్టీ కేంద్ర కమిటి ప్రజా సమస్యలపై ఇచ్చిన దేశవ్యాపిత ఆందోళన పిలుపులో భాగంగా ఆగస్టు26వతేది ఉదయం 9.30గంటలకు విజయవాడ BRTS రోడ్డు ఆఫీసు వద్ద పార్టీ రాష్ట్ర కమిటి ఆధ్వర్యంలో ధర్నా జరుగుతుంది. ఈ ధర్నాలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ పి.మధుగారు ఇతర రాష్ట్ర నాయకులు పాల్గొంటారు.
పార్టీ జిల్లా,నగరనాయకులు, కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము