May

రవాణా వాహనాలపై త్రైమాసిక పన్నును రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి - సిపిఐ(ఎం) డిమాండ్‌

ఖాళీగా ఉన్న ప్లాట్లు రాజధాని పేదలకు కేటాయించి ప్రభుత్వం తమ చిత్తశుద్ధిని రుజువు చేసుకోవాలి* - సిపిఎం డిమాండ్

అది కార్పోరేట్‌ కాల్‌ సెంటర్‌ ఈ నాలుగేళ్లలో ఎన్ని సమస్యలకు పరిష్కారం చూపారో చెప్పాలి రైతు భరోసా కేంద్రాలను రైతు దివాళా కేంద్రాలుగా మార్చొద్దు ప్రభుత్వ అండతో మిల్లర్లు రైతులను ముంచుతున్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

ప్రజాసమస్యలపై దేశవ్యాపిత ఉద్యమాలు వామపక్షాలు, భావసారూప్య పార్టీలతో సంప్రదింపులు సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ సమావేశంలో బి.వి.రాఘవులు

అదానీ చేతిలో డేటా సురక్షితమేనా?

మే 3వ తేదీన విశాఖలో అదానీ పుత్రరత్నాల సమక్షంలో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి రెండు డేటా సెంటర్లకు శంకుస్థాపన చేశారు. వీటి వల్ల 40 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి, మరో లక్ష మందికి పరోక్ష ఉపాధి లభిస్తుందని ప్రకటించారు. రూ.21,844 కోట్ల పెట్టుబడితో 7 సంవత్సరాల్లో 5 దశలుగా సాగే ఈ డేటా సెంటర్లు ఎప్పటికి వాస్తవ రూపం దాల్చుతాయనేది సందేహాస్పదమే. వాస్తవానికి ఈ డేటా సెంటర్లపై 2019 జనవరి లోనే నాటి చంద్రబాబు నాయుడి ప్రభుత్వ హయాంలో అదానీతో ఎంవోయూ (మెమొరాండం ఆఫ్‌ అండర్‌స్టాండింగ్‌) జరిగింది. ఆ తరువాత ప్రభుత్వం మారిపోవడంతో భూసేకరణ వగైరా ఆలస్యమై ఇప్పటికి వాస్తవ రూపం ధరించిందని జగన్‌ ప్రభుత్వం చెబుతోంది.

మణిపూర్‌లో ఉన్న ఆంధ్రా విద్యార్థులను తక్షణమే రాష్ట్రానికి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని

Pages

Subscribe to RSS - May