గుంటూరు జిల్లా సత్తెనపల్లి లో రాజుపాలెం మండలం రెడ్డిగూడం లో వరద బాధితులకు సిపిఎం సహాయక కార్యక్రమాలు చేపట్టింది . ఇందులో భాగంగా సుమారు 1000 మందికి భోజనం ,ఇతర అవసరాలు చేకూర్చుతున్నారు.