లక్ష్మమ్మ గారి మృతి తీరానిలోటు..సిపిఎంరాష్ట్ర కార్యదర్శి పి.మధు

సినియర్ కమ్యూనిస్టు నాయకురాలు, మహిళసంఘం నాయకులు టిసి లక్ష్మమ్మ గారి మృతి ఉద్యమానికి తీరానిలోటు అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. లక్ష్మమ్మగారి మృతికి సిపిఎం రాష్ట్ర కమిటీ సంతాపం ప్రకటించింది..