ప్రజాశక్తి వ్యవస్థాపక సంపాదకులు మోటూరు హనుమంతరావు 20వ వర్థంతి సందర్భంగా విజయవాడలో నివాళి అర్పిస్తూన్న సిపిఎం ఏపి రాష్ట్ర కార్యదర్శి పి.మధు