పశ్చిమ గోదావరి జిల్లా బుట్టయిగూడెం మండలం పద్మ వారి గూడెం గ్రామం లో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు పర్యటన.. గిరిజనులకు అండగా నిలబడతామని గిరిజనులకు మనోధైర్యాన్న ఇచ్చిన మధు.