2017

ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఆందోళన

ఏపీ విభజన హామీల అమలు, ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో వామపక్ష నేతలు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. విభజన నేపథ్యంలో అన్యాయానికి గురైన ఏపీకి న్యాయం చేయాలనే డిమాండ్ తో చేస్తున్న వామపక్ష నేతల ఆందోళనలను పోలీసులు అడ్డుకున్నారు.రోడ్డుపై సిపిఎం,సీపీఐ నేతలు బైఠాయించటంతో వారిని బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. 

చింతపూడి భూనిర్వాసితులకు అండగా సిపిఎం

చింతపూడి భూనిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆందోళన చేస్తున్న నిర్వాసితులతో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు. ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శిస్తున్న రాష్ట్రకార్యదర్శిమధు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారం, ఇతర నాయకులు కార్యకర్తలు..

Pages

Subscribe to RSS - 2017