TDP ఎంపి శివప్రసాద్‌ భూకబ్జా..

తిరుపతి శివారు ప్రాంతంలో 20 కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూమిని చిత్తూరు ఎంపి శివప్రసాద్‌ కబ్జాకు పాల్పడ్డారని వామపక్షాల నేతలు తెలిపారు. అధికారం ఉందన్న గర్వంతో పేదలకు పట్టాలిచ్చిన భూముల్లో ఎంపి పాగా వేయించారని.. తక్షణం ఆక్రమణను ఆపాలని డిమాండ్‌ చేశారు.