విద్యార్ది సమస్యలపై సిపియం సమర శంఖం ....

 

విశాఖ జిల్లా పాయకరావుపేటలోని ఎస్సీ హాస్టల్లో సిపియం జిల్లా కార్యదర్శి కె.లోకనాధం, నక్కపల్లి డివిజన్ కార్యదర్శి యం. అప్పలరాజు, దాసు రాత్రి బస చేసారు. విద్యా రంగ సమస్యలు పరిష్కారం కోసం సిపియం పార్టీ రాష్ట్రంలో ప్రచారోద్యం చేపట్టింది. అందులో బాగంగా  ప్రభుత్వ వసతి గృహంను పరిశీలించి అక్కడ విద్యార్దులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు .. అనంతరం బిసి వసతి గ్రుహంకు వెళ్లి శ్రమదానం చేసారు.... ప్రభుత్వానికి ప్రైవేట్ విద్యా రంగంపై వున్నా మక్కువ ప్రభుత్వ విద్యా సంస్థలపై లేదు. ప్రభుత్వ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పునుకుంటుంది. జిల్లలో 12 వసతి గృహాలను పలు కారణాలతో మూసివేసింది . తక్షణం వాటిని తెరవాలని కె.లోకనాధం డిమాండ్ చేశారు....